నేరేడు పండు ఆ సమస్యలపై బ్రహ్మాస్త్రం.. డైట్‎లో ఉంటే.. నో వర్రీ.. 

Prudvi Battula 

Images: Pinterest

27 October 2025

నేరేడు పండు రక్తంలో చక్కెర స్థాయిని సరైన స్థాయిలో నిర్వహిస్తుంది. మధుమేహ రోగుల వీటిని తినడం వల్ల ఉపశమనం పొందుతారు.

మధుమేహం

ఈ పండులో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో సరైన మొత్తంలో హిమోగ్లోబిన్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.

హిమోగ్లోబిన్‌

నేరేడు పండ్లలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు బిగుతుగా మారకుండా ఉంటాయి. గుండెపోటు రాదు.

గుండె జబ్బులు

నేరేడు పండ్లు రసాన్ని బాగా పిండుకుని కొద్దిగా ఉప్పు కలిపి ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం తాగితే నోరు, దంతాలకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి.

చిగుళ్ళు, దంతాలు

ఈ పండ్లను పండ్లుగా తినడం లేదా వాటి రసం తాగడం వల్ల విరేచనాలు ఆగిపోతాయి. కడుపులో పేరుకుపోయిన విషపదార్థాలు, క్రిములు బయటకు పంపబడతాయి.

విరేచనాలు

ఈ రోజుల్లో చాలా మంది వివాహిత స్త్రీలకు వంధ్యత్వం సంభవిస్తుంది. మహిళలు క్రమం తప్పకుండా నేరేడు పండ్ల లేదా రసంగా తింటే, వంధ్యత్వం త్వరలో నయమవుతుంది.

స్త్రీ వంధ్యత్వం

ప్రతిరోజూ ఉదయం ఈ పండ్లను కొద్దిగా ఉప్పుతో తినడం వల్ల ఆస్తమా తీవ్రత తగ్గుతుంది. జ్వరం వల్ల వచ్చే పొడి దగ్గు తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి.

శ్వాసకోశ సమస్యలు

ప్రతిరోజూ ఉదయం నేరేడు పండ్లలో కొద్దిగా ఉప్పు వేసుకొని తినడం వల్ల కాలేయం, పిత్తాశయంలో మంట, వాపు తగ్గుతుంది. ఆ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

కాలేయం