పాలతో ఇవి తీసుకున్నారంటే.. విషాన్ని గొంతులో వేసుకున్నట్టే..

Prudvi Battula 

Images: Pinterest

05 November 2025

పాలు తాగడం వల్ల గుండె సంబంధించిన సమస్యలను తగ్గుతాయి. పాలు గ్లూకోస్ టాలరెన్స్‌ను నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పాలు తాగితే

వాస్తవానికి క్యాల్షియం, ప్రొటీన్, పెప్టైడ్స్, మెగ్నీషియం పాలలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

శరీరానికి మేలు

దీనితో పాటు వృద్ధాప్యంలో సంభవించే బోలు ఎముకల వ్యాధి, ఎముకల పగుళ్ల నుంచి రక్షించడంలో పాలు సహాయపడుతుంది.

ఎముకలకు బలం

పాలు తాగిన తర్వాత వీటిని తినకూడదని ఇంటి పెద్దలు తరచుగా చెబుతారు. పాలు తాగిన తర్వాత ఎలాంటివి దూరంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని తినకూడదు

పాలు తాగే ముందు ఉప్పుతో చేసిన ఆహార పదార్దాలను ఎప్పుడూ తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపుకు హాని కలుగుతుంది.

ఉప్పుతో పాలు

పప్పు, పులుపు తిన్న తర్వాత కూడా పాలు తాగడం మానేయాలి. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

పప్పు, పులుపు

పాలు తాగిన తర్వాత చేపలు మరచిపోయి కూడా తినకూడదు. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

చేపలతో పాలు

అలాగే పెరుగు కూడా తినకూడదు అంటున్నారు నిపుణులు. ఇది పాలతో చేసినప్పటికి ఆరోగ్యానికి హానికరం అన్నది వారి మాట.

పాలు. పెరుగు కలపకూడదు