విశాఖ చరిత్రలో విలసిల్లిన మహారాజులు వీరే..

విశాఖ చరిత్రలో విలసిల్లిన మహారాజులు వీరే.. 

image

TV9 Telugu

29 December 2024

260 B.C.లో అశోకుడు కళింగ మహా సామ్రాజ్యాన్ని జయించిన సమయంలో విశాఖపట్నం కూడా ఇందులో ఓ భాగంగా ఉందని చరిత్ర చెబుతుంది.

260 B.C.లో అశోకుడు కళింగ మహా సామ్రాజ్యాన్ని జయించిన సమయంలో విశాఖపట్నం కూడా ఇందులో ఓ భాగంగా ఉందని చరిత్ర చెబుతుంది.

208 B.C.లో గౌతమిపుత్ర శాతకర్ణి ముత్తాత అయినా చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖపట్నం ప్రాంతాన్నీ పరిపాలించాడు.

208 B.C.లో గౌతమిపుత్ర శాతకర్ణి ముత్తాత అయినా చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖపట్నం ప్రాంతాన్నీ పరిపాలించాడు.

220 A.D పల్లవులు యుద్ధం చేసి ఈ ప్రాంతాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించారు.

220 A.D పల్లవులు యుద్ధం చేసి ఈ ప్రాంతాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించారు.

1000 నుంచి 1200 A.D వరకు విశాఖపట్నం తమిళనాడుకు చెందిన తంజోర్ చోళుల పాలనలలో ఉందని ప్రాంత చరిత్ర చెబుతుంది.

1200 A.D నుంచి గంగాలు ఈ ప్రాంతనికి పాలకులుగా ఉన్నారు. 1500 ADలో గంగాల నుంచి గజపతులు ఈ ప్రాంతిన్ని స్వాధీనం చేసుకున్నారు.

గజపతులు విజయనగరం రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న సమయంలో సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి దేవాలయ నిర్మాణం జరిగింది.

17వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే "విజగపట్నం"గా ఈ ప్రాంతాన్ని పిలిస్తు ఫ్యాక్టరీ స్థాపించబడింది.

1922 నుంచి 1924 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేస్తూ ఈ ప్రాంత మన్యంలో వీరమరణం పొందారు.

1947న తూర్పు నౌకాదళ కమాండ్ విశాఖపట్నంలో తన స్థావరాన్ని స్థాపించింది. 1947కి ముందు ఇక్కడ రాయల్ నేవీ ఉండేది.