తయారీ విధానం బియ్యాన్ని నానబెట్టి, తర్వాత దానిని గ్యాస్ పై ఉడికించుకోవాలి, అన్నం మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. తర్వతా స్టవ్ పై వేరే గిన్నె పెట్టి అందులో నెయ్యి, శొంఠి వేసి వేపుకోవాలి.
తర్వాత అదే కడాయిలో పైన చెప్పిన పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి ఫ్రై చేయాలి.
తర్వాత ఉకించుకున్న అన్నంలో ఉప్పు, పెరుగు, పాలు వేసి కలపాలి, తర్వాత తాలింపు, శొంఠి పొడి వేసి మిక్స్ చేసుకోవాలి.తర్వాత కొత్తి మీర తరుగు వేసుకుంటే. దద్యో జనం రెడీ