వర్షాకాలంలో చేపల కర్రీ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
Samatha
26 july 2025
Credit: Instagram
చేపలు తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా చేపలతో అనేక రకాల వంటలు చేసుకొని తిటుంటారు.
ఇక ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది ఫిష్ కర్రీ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ వర్షకాలంలో అస్సలే చ
ేపలు తినకూడదంట.
వర్షకాలంలో చేపలు తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవిఏవో ఇప్పుడు తెలుసుకుం
దాం.
వర్షాకాలంలో చాలా సరస్సుల్లో చేపలు పడుతుంటారు. అంతే కాకుండా చాలా మంది వర్షాకాలంలో చేపల కర్రీ లేదా చేపల ఫ్రై తిటుంటారు.
అయితే వర్షాకాలంలో చేపలు చాలా కలుషితమై ఉంటాయంట. చేరువులు, నదుల్లోకి కలుషితమైన నీరు చేరుతుంది. అంతే
కాకుండా వ్యర్థాలు ఎక్కువగా నీటిలో కలిసిపోతాయి.
దీని వలన నీటి నాణ్యతతో పాటు, చేపల నాణ్యత కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అందువలన ఈ సీజన్లో చేపలు ఎక్కువ తినకూడదంట.
దీని వలన జీర్ణసంబంధమైన సమస్యలు వస్తాయంట. అలాగే, కడుపు నొప్పి, జ్వరం, దగ్గు , జలుబు వంటి అనేక సమస్యలు ఎదురవుతాయంట.
అలాగే కొన్ని సార్లు అలెర్జీ వంటి చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నదంట. అందువలన వీలైనంత వరకు వర్షాకాలంలో చేపలు
ఎక్కువ తినకూడదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చిన్నవని చిన్న చూపు చూడకండి.. ఆవాలతో బోలెడు ప్రయోజనాలు!
చాణక్యనీతి : ఈ అలవాట్లు మార్చుకోకపోతే కష్టాలు, నష్టాలు తప్పవంట!
యాలకులతో అద్భుతం.. ప్రతి రోజూ నైట్ ఇలా తింటే ఎన్ని లాభాలో