జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్లో వారిని జంటగా చూడాలి: చిరు..
17 January
202
5
Prudvi Battula
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫాంటసీ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి.
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకతంలో ఈ చిత్రం తెరకెక్కింది. వైజయంతి మూవీస్ సంస్థలో అశ్విని దత్ నిర్మించారు.
అమ్రిష్ పూరి ఇందులో విలన్గా ఆకట్టుకున్నారు. ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికి ట్రేండింగ్లోనే ఉంది.
ఈ చిత్రంతో కొత్త లోకాన్ని చూపించి రికార్డు సృష్టించారు దర్శకేంద్రుడు. గతంలో ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడారు మెగాస్టార్.
జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ గురించి మాట్లాడిన అయన ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరా ఉండాలేనిది కూడా తెలిపారు.
రామ్చరణ్, జాన్వీ కపూర్ కలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి రెండో భాగంలో నటిస్తే చూడాలని ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
అది తన కల అని, నెరవేర్చుకోవడం కోసం చిరకాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి.
గ్లోబల్ స్టార్ రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కుతోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ వయ్యారి చూపుకై ఆ జాబిల్లి కూడా ఎదురు చూస్తుంది.. కృతి పిక్స్ వైరల్..
ఆ చంద్రుడే ఈ అందాన్ని చెక్కి భువికి చేర్చాడు.. గార్జియస్ రుక్సార్..
దివి నుంచి జాలువారిన తారలు ఈ సుకుమారిని హత్తుకున్నాయి.. క్యూటీ అమృత..