ఆ తర్వాత ఆ గుజ్జును నీటిలో కలిపి స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి సుమారు 24 నిమిషాల ముందు ఉండే సమయమని వివరిస్తున్నారు.
మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య కలబంద మొక్కను ఇంటి ముందు తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగుతుందని చెబుతున్నారు.