భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు?
30 April 2025
Prudvi Battula
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది.
భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దును అంతర్జాతీయ సరిహద్దు అని కూడా అంటారు. భారతదేశం వైపు నుండి సరిహద్దు భద్రతా దళం ఇక్కడ మోహరించి ఉంటుంది.
భారతదేశం - పాకిస్తాన్ మధ్య సరిహద్దు దాదాపు 3,323 కిలోమీటర్ల పొడవు అంటుందని చాల నివేదిక చెబుతున్నాయి.
భారతదేశంలోని అనేక రాష్ట్రాలు పాకిస్థాన్ సరిహద్దుతో అనుసంధానించి ఉన్నాయని దేశంలో అందరికి తెలిసిన విషయమే.
పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న రాష్ట్రాలు.
భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు చాలా పొడవుగా ఉండటం వలన అంతరిక్షం ద్వారా కూడా ఎప్పుడు భద్రతా నిఘా ఉంటుంది.
వాఘా-అట్టారి సరిహద్దు భారత్-పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు. దీన్ని క్లోజ్ చేసినట్టు భారత ప్రభుత్యం తెలిపింది.
భారతదేశంలోని ఇది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లా అట్టారి. పాకిస్తాన్లోని వాఘా పట్టణాలకు సమీపంలో ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
వ్యోమగాములు సమయం ఎలా గుర్తిస్తారు?
బ్రెయిన్ ట్యూమర్ అతిపెద్ద లక్షణం ఏమిటి?
ఇంట్లో కూర్చొని పాస్పోర్ట్ దరఖాస్తు..!