అరుదైన ఆహ్వానం అందుకున్న మృణాల్ ఠాకూర్..

సీతారామమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది మృణాల్. 

ఈ సినిమాతో తెలుగు అభిమానులను భారీగానే సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మృణాల్.

తాజాగా అరుదైన ఆహ్వానం అందుకుంది మృణాల్. 

సైమా అవార్డ్స్ 2023 కర్టెన్ రైజర్ వేడుకకు ఆహ్వానం. 

యూఏఈలో జరగబోతున్న ఈ వేడుకలో మృణాల్ పాల్గొననుంది. 

ప్రతిష్టాత్మక సైమా అవార్డుకు హాజరుకావడం అరుదైన అవకాశం.