ఆ కారణంగానే చాలామంది హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదు.. ఐశ్వర్య రాజేష్.. 

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్. 

ఇటీవల ఫర్హానా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. 

ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇండస్ట్రీలో హీరోల కంటే ఎక్కువగా హీరోయిన్స్ ఉన్నారు. 

 నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉందంటున్న ఐశ్వర్య. 

 నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉందంటున్న ఐశ్వర్య. 

నా నటనను పొగిడారు.. కానీ అవకాశాలు ఇవ్వలేదు. 

అందుకే నాయికా ప్రాధాన్యం ఉన్న మూవీస్ చేస్తున్నాను.