ఆ డైరెక్టర్స్ చెప్పినట్లు చేసి ఉంటే ఇప్పటికీ 30 సినిమాలు చేసేదాన్ని.. పాయల్ ఘోష్..

ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది పాయల్ ఘోష్.

ఆ తర్వాత ఊసరవెల్లి చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది. 

ఒకటి, రెండు సినిమాల్లో నటించిన పాయల్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యూక్టివ్ గా ఉంటుంది పాయల్. 

తాజాగా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది పాయల్. 

ప్రస్తుతం తాను 11వ సినిమా చేస్తున్నానని పోస్ట్ చేసింది. 

డైరెక్టర్స్ అడిగినట్లు కమిట్ అయి ఉంటే 30వ సినిమా అయ్యేది. 

తాజాగా పాయల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.