విశాఖ వాసులకు టీటీడీ గుడ్ న్యూస్.. 

14 August 2023

తిరుమల లడ్డూలను విక్రయించేందుకు రుషికొండ వెంకటేశ్వరస్వామి టెంఫుల్ వద్ద కౌంటర్ ఏర్పాటు 

ప్రతీ నెలా రెండో శనివారం మాత్రమే తిరుమల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.

ఈ కౌంటర్‌లో రూ.50తో పాటు రూ.200ల లడ్డూలను కూడా విక్రయించనున్నట్లు టీటీడీ

టీటీడీ అధ్వర్యంలో నడిచే శ్రీవారి ఆలయాల్లో కూడా భక్తుల కోసం ప్రసాదాలను అందుబాటులో తెస్తున్నారు

తిరుమలలో తయారుచేస్తున్న లడ్డూలను ఇక్కడకు తీసుకొచ్చి భక్తులకు విక్రయిస్తున్నారు

తమకు శ్రీవారి లడ్డూలు లభిస్తాయని ఆనందం వ్యక్తం చేస్తున్న విశాఖలోని శ్రీవారి భక్తులు

శ్రీవారి లడ్డూలకు ఉన్న ప్రాచుర్యం దృష్టా తిరుమలలోనే కాకుండా ప్రధాన సిటీలలో విక్రయించాలని టీటీడీ చూస్తోంది.

హైదరాబాద్‌, విజయవాడలో ఎప్పటినుంచో లడ్డూలను టీటీడీ విక్రయిస్తోంది