కార్తీక మాసం స్పెషల్.. ఒంటిమిట్ట రామయ్య చరిత్ర ఇదే..
Prudvi Battula
Images: Pinterest
14 November 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో నిర్మాంచబడింది ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం.
ఒంటిమిట్ట
విజయనగర నిర్మాణ శైలికి ఉదాహరణగా ఉన్న ఈ ఆలయం జిల్లా కేంద్రం కడప నుండి 25 కిలోమీటర్లు, రాజంపేటకు దగ్గరగా ఉంది.
విజయనగర నిర్మాణ శైలి
ఒంటిమిట్టలోని కోదండరామ దేవాలయం సుమారు 16వ శతాబ్దంలో అంటే చోళ, విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది.
చోళ, విజయనగర రాజుల కాలంలో నిర్మాణం
ఒంటిమిట్టలో నివసించిన బమ్మెర పోతన తెలుగు భాషలో రచించిన మహా భాగవతాన్ని ఇక్కడ కోలువైన రాముడికి అంకితమిచ్చాడు.
పోతన మహా భాగవతం అంకితం
వాల్మీకి రామాయణన్నీ తెలుగులోకి అనువదించినందుకు ‘ఆంధ్ర వాల్మీకి’ అని పిలువబడే వావిలకొలను సుబ్బారావు కూడా ఇక్కడ రాముడిని పూజిస్తూ గడిపారు.
ఆంధ్ర వాల్మీకి
అన్నమాచార్యులు ఈ రామయ్య ఆలయాన్ని సందర్శించి, రాముని స్తుతిస్తూ పాటలు, కీర్తనలను రచించి పాడినట్లు చెబుతారు.
అన్నమాచార్యులు
1652లో ఈ ఆలయాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఆలయ నిర్మాణ శైలిని మెచ్చుకున్నారు.
ఫ్రెంచ్ యాత్రికుడు
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి అప్పగించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం
మరిన్ని వెబ్ స్టోరీస్
7 డేస్.. 7 జ్యువెలరీ.. ఏ రోజు ఎలాంటి నగలు ధరించాలంటే.?
ఇంట్లో అందరు మెచ్చేలా.. టేస్టీ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఎలా చెయ్యాలంటే.?
కాటేసే ముందు పాములు హెచ్చరిస్తాయా.?