రాజకీయాలకు కాంగ్రెస్ సీనియర్ నేత రిటైర్మెంట్‌

24 October 2023

1941, సెప్టెంబర్ 4న మహారాష్ట్రలో జన్మించి సుశీల్ కుమార్ శంభాజీ షిండే.. కాంగ్రెస్ పార్టీ తరుఫున కీలక పదవులు చేపట్టారు.

1971లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోవడంతో క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన సుశీల్ కుమార్ షిండే.

1974 నుండి 1992 వరకు మహారాష్ట్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నిక. 1992-1998 వరకు రాజ్యసభ సభ్యునిగా నియామకం.

2003 - 2004 వరకు ఓక సంవత్సరం పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించని సుశీల్ కుమార్ షిండే.

2004 - 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన సుశీల్ కుమార్ షిండే తెలుగు ప్రజలకు సుపరిచితులు.

2006 - 2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఇంధనశాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే.

యూపీఏ -2 హయాంలో 2012 - 2014 వరకు కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నేత సుశీల్ కుమార్ షిండే.

రిటైర్మెంట్ ప్రకటించిన షిండే.. తన రాజకీయ వారసురాలుగా ఆయన కుమార్తె ప్రణితి షిండే పేరు ప్రతిపాదన. షోలాపూర్ నుండి లోక్‌సభకు పోటీ చేస్తారని వెల్లడి.