09 october 2023

ఏడాదిలో ‘రెండు సార్లు’ బోర్డు పరీక్షలు .. 

2024 నుంచి ఏటా రెండుసార్లు జరగనున్న పది, 12వ తరగతి బోర్డు పరీక్షలు 

రెండింటికీ హాజరుకావడం తప్పనిసరి కాదని తెలిపిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

తీవ్ర ఒత్తిడిని తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పిన మంత్రి 

వచ్చేఏడాది  2024 నుంచే కొత్త విధానం అమలు చేసేందుకు ప్రయత్నాలు. 

ఒక వేళ తొలి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినట్లు భావిస్తే.. తర్వాతి పరీక్షకు హాజరవ్వాల్సిన అవసరం లేదు

విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది ద సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (సీఏబీఈ) 

నేటి విద్యా వ్యవస్థ డిమాండ్లకు అనుగుణంగా సీఏబీఈని పునర్నిర్మించే అవకాశం