తిన్న తర్వాత పొరపాటున కూడా తప్పులు చేయవద్దు ఎందుకంటే 

21 October 2024

TV9 Telugu

Pic credit - Getty

కొబ్బరి నీరుని తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది

ఎవరైనా సరే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత లేదా రాత్రి డిన్నర్ తర్వాత పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు.

ఉదయం అయినా రాత్రైనా సరే భోజనం తర్వాత పండ్లు తినకూడదు. భోజనానికి గంట ముందు పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది.

ఆహారం తిన్న వెంటనే నడవడం ఆరోగ్యకరం కాదు. తిన్న 15-20 నిమిషాల తర్వాత నడవడం అలవాటు చేసుకోండి.

ఏదైనా ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకండి. ఆహారం తిన్న గంట తర్వాత లేదా అరగంట ముందు మంచి నీరు తాగండి.

అదే విధంగా ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఆహారం తినడానికి ముందు..లేదా రెండు గంటల తర్వాత స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.

లంచ్ లేదా  డిన్నర్ తిన్న తర్వాత ఈ పనులను చేయకుండా ఉండడం వలన మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.