పదేళ్లు ఈపీఎఫ్ఓలో డబ్బు జమచేస్తే, వడ్డీ ఎంతో తెలుసా?
TV9 Telugu
01 February 2025
PF అనేది EPFO ప్రారంభించిన పదవీ విరమణ పథకం. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతం నుంచి కొన్ని PFలో జమ అవుతుంది.
ఈపీఎఫ్ఓ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నప్పట్టికి ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
PF ఖాతా EPFO ద్వారా నిర్వహిస్తారు. దానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు కూడా సంస్థలచే రూపొందిస్తారు.
ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పిఎఫ్ ద్వారా పెన్షన్ పొందుతారు. దీంతో పాటు అవసరాన్ని బట్టి పీఎఫ్ నుంచి నిధులు విత్డ్రా చేసుకోవచ్చు.
మీరు ఏదైనా కంపెనీలో పని చేస్తున్నప్పుడు, మీ ప్రాథమిక జీతంలో 12 శాతం మీ PF ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
అదే సమయంలో, కంపెనీ తన తరపున 12 శాతం మాత్రమే డిపాజిట్ చేస్తుంది. ఇందులో కొంత పెన్షన్ కోసం జమ అవుతుంది.
10 ఏళ్లలో పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు జమ అవుతుందనేది పని చేస్తున్న ఉద్యోగి ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం ప్రభుత్వం ఒక సంవత్సరంలో పీఎఫ్పై 8.25% వడ్డీని అందిస్తోంది. మనం ఉద్యోగం వదిలిన తర్వాత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఉల్లి పాయల కట్ చేసి ఫ్రిజ్లో పెడుతున్నారా.? ఇది మీ కోసమే..
ఏళ్ల నాటి నలంద విశ్వవిద్యాలయం గురించి కొన్ని విశేషాలు..
బులెట్ తగిలిన వ్యక్తి మరణించడానికి కారణం ఇదే..