మెంతి గింజలు మేలు చేస్తాయి.. అయితే వీటిని ఎవరు తినకూదంటే 

02 July 2024

TV9 Telugu

Pic credit - pexels

మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మెంతులు నానబెట్టిన నీరు తాగడం వలన ఆరోగ్యప్రయోజనాలున్నాయి. పొట్ట శరీరాన్ని చల్లబరస్తూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఆరోగ్యానికి మేలు

మెంతి గింజలలో నానబెట్టిన నీరు వర్షాకాలంలో చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అంతే కాదు మెంతి గింజలతో రకరకాల రుచికరమైన వంటకాలు కూడా చేస్తారు.

వర్షాకాలంలో

మెంతి గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అదనంగా, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఐరెన్ వంటి పోషకాలు ఉన్నాయి.

పోషకాలు మెండు 

మెంతి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కానీ ఎక్కువగా తీసుకోకూడదు. అతిగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.

ఎక్కువగా తీసుకోవద్దు 

కొందరికి మెంతి గింజలను తినడం వలన అలర్జీ రావచ్చు. అందువల్ల మెంతులను తినే ముందు ఏదైనా అలెర్జీ సమస్యలుంటే వీటిని తీసుకోవద్దు. 

అలర్జీ  

ఎవరికైనా తక్కువ రక్తపోటు ఉన్నట్లయితే మెంతులు తినవద్దు. అధిక రక్తపోటు ఉన్న రోగులు రక్తపోటును తగ్గించడానికి మందులతో పాటు దీనిని కూడా తీసుకోవచ్చు.

తక్కువ రక్తపోటు

జీర్ణశక్తి బలహీనంగా ఉంటే మెంతి గింజలు తినకూడదు. వీటిని తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం సమస్య పెరుగుతుంది.

జీర్ణశక్తి లోపం 

గర్భధారణ సమయంలో మెంతి గింజలు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి. కనుక గర్భిణీ స్త్రీలు మెంతి గింజలను తినకూడదు.

గర్భిణీ స్త్రీలు