ఈ మూడు లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. క్యాన్సర్ పేషెంట్లలో కనిపిస్తాయి 

16 April 2024

TV9 Telugu

Pic credit - Pixabay 

భారతదేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.వ్యాధి ముదిరిన తరవాతే ఇది నిర్ధారణ అవుతోంది. దీంతో మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.

క్యాన్సర్

శరీరంలోని ఏ భాగంలోనైనా కణాలు అనియంత్రితంగా పెరగడం ప్రారంభించినప్పుడు.. అది క్యాన్సర్‌కు కారణమవుతుంది.

క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని  అంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ కపూర్ చెప్పారు.

కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

క్యాన్సర్ రోగుల్లో చాలా మందిలో ఈ మూడు లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయని అంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ కపూర్ చెబుతున్నారు.

లక్షణాలు ఏమిటి

ఎటువంటి కారణం లేకుండా మీ బరువు అకస్మాత్తుగా తగ్గితే అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఈ సందర్భంలో  వైద్యుడిని సంప్రదించాలి.

ఆకస్మిక బరువు తగ్గడం 

శరీరంలో ఒక గడ్డ ఏర్పడి నొప్పి లేకుండా ఉంటే..  అది క్యాన్సర్ లక్షణం. 90 శాతం కేసులలో క్యాన్సర్ కారణంగా ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి.

శరీరంలో గడ్డ

మీ శరీరంలో తేలికపాటి జ్వరం ఎప్పుడూ ఉంటే అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

తేలికపాటి జ్వరం కలిగి

ఎటువంటి శారీరక శ్రమ చేయకపోయినా, నిరంతరం అలసిపోయినట్లు అనిపిస్తే ఇది కూడా క్యాన్సర్ లక్షణం కావచ్చు.

నిరంతరం అలసటగా ఉంటే 

అయితే రొటీన్ స్క్రీనింగ్, ముందుగానే గుర్తించడం, తొలి దశలోనే చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్‌ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతును అడ్డుకోవచ్చు.

తొలి దశలోనే చికిత్స