సముద్ర మథనంలో బయటపడ్డ వీటిని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మీ వెంటే..

01 Aug 2023

సముద్ర మంథనంలో బయటపడ్డ ఈ14 విలువైన రత్నాలను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మీ వెంటే.

శ్రావణ మాసంలో లక్ష్మి దేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి. మీకు అదృష్టం,ఆర్థిక సమస్య పరిష్కరించబడతాయి.

విష్ణువు మూర్తి వద్ద ఉండే విలువైన శంఖాన్ని మీ ఇంటి పూజా మందిరంలో ఉంచుకోవడం శుభసూచకం. విష్ణువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

తెల్ల ఏనుగు ఇంద్రుని వాహనం. శ్రావణంలో స్ఫటికం లేదా రాతితో చేసిన తెల్ల ఏనుగును పూజించడం మంచిది. 

శుభకార్యాల్లో ప్రతిష్టించే కలశాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే మంచిది.

ఇంట్లో అమృత కలశాన్ని ఉంచడం వలన దుఃఖం, కష్టాలు దరిచేరవు. మంచి ఆరోగ్యం సమకూరుతుంది.

పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే చాలా మేలు జరుగుతుంది. దీన్ని ఇంట్లోనే నాటుకోవచ్చు. ఇది కృష్ణుడికి ఇష్టమైన పువ్వు కూడా.

ఆకాశంలో ఎగురుతున్న తెల్లని గుర్రం బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని నమ్ముతారు.