ఈ చారిత్రక ప్రదేశాలు తెలంగాణలోనే బెస్ట్.. ఒక్కసారైనా చూడాలి.. 

13 July 2025

Prudvi Battula 

భద్రాచలం: భద్రాచలం సీతారాములకు అంకితం చేయబడిన ఆలయానికి ప్రసిద్ధి చెందింది. రామాయణ కాలంలో సీతారాములు లక్ష్మణ సామెతగా నివాసం ఉన్న ప్రదేశం ఇది.

యాదాద్రి ఆలయం: ఈ ఆధ్యాత్మిక అద్భుతాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఆధునిక, పురాతన నిర్మాణ శైలితో కూడిన ఈ దేవాలయం లక్ష్మి నరసింహ స్వామికి అంకితం చేయబడింది.

జోగుళాంబ ఆలయం, అలంపూర్: ఈ పవిత్ర స్థలం 18 శక్తి పీఠాలలో ఒకటి. చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో జోగుళాంబగా జగన్మాత కొలువై ఉంది.

వేయి స్తంభాల ఆలయం: ఈ ఆలయం పురాతన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందదింది. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ శివాలయం అద్భుతంగా ఉంటుంది.

వరంగల్ కోట: ఈ అద్భుతమైన కోట కాకతీయ రాజవంశం పూర్వ రాజధాని. అద్భుతమైన శిల్పాలతో ప్రసిద్ధ కందమి ద్వారం కూడా ఉంది.

గోల్కొండ కోట: గోల్కొండ ఒకప్పుడు ఒక అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రంగా గ్రానైట్ కొండపై రాజ స్థానంగా ఉండేది.

భువనగిరి కోట: దక్షిణ భారతదేశ చరిత్రలో ఈ కోట చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది కొండపై నిర్మించబడిన అద్భుతమైన కోట.

నాగార్జునకొండ లోయ: ఈ బౌద్ధ హాట్‌పాట్ ఇప్పుడు నాగార్జున సాగర్ ఆనకట్ట వద్ద ఉంది. ఇక్కడ ఉన్న మఠాలు, విశ్వవిద్యాలయాలను మ్యూజియంగా పునర్నిర్మించారు.