ప్రతిరోజూ రన్నింగ్ మేలు చేస్తుందా.?
27 March 2025
TV9 Telugu
నిత్యం వేగంగా నడవడం, పరుగు పెట్టడం రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు.
ప్రతిరోజూ వేగంగా నడవడం వల్ల పెరిగిన శరీర బరువును సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు.
ఇది కీళ్ళు, కండరాలను ఫిట్గా ఉంచడానికి వాటిని బలపరుస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఇది చాలా మందికి సాధ్యమే. సులభం కూడా.
మీరు ప్రతి రోజు కొంత దూరం రన్నింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక స్థాయిలలో మరింత వ్యాయామం టోనింగ్ అందిస్తుంది.
ప్రతి రోజు రన్నింగ్ చేయడం వల్ల కేలరీలను బర్న్ చేయడంలో కూడా ఇది మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
నిత్యం రన్నింగ్ చేయడం అనేదీ మీ ఎంపిక మీ లక్ష్యాలు, శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు నిపుణులు.
ఈ రెండింటితో మీరు మరింత ఆరోగ్యంగా ఉండగలరు. అందుకే ప్రతి రోజు కొంత దూరం రన్నింగ్ లేదా వాకింగ్ చెయ్యండి.
చురుకైన నడక కంటే జాగింగ్ వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. దీంతో మీ గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చింత చిగురుతో అనేక ప్రయోజనాలు..
ఈ సమస్యలున్నవారు చియా విత్తనాలు జోలికి వెళ్లొద్దు..
ఖర్జూరం ఏ టైంలో తింటే మంచిది..