కుంకుమపువ్వు టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

కుంకుమపువ్వు  టీ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిస్తుంది.

కుంకుమపువ్వు టీ తాగడం వల్ల అల్జీమర్స్ రోగుల పరిస్థితి మెరుగుపడుతుంది.

ఇది బహిష్టు నొప్పి నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది.

ఈ టీ తాగినా రోగనిరోధక శక్తిని పెడుతుంది.

దీన్ని తీసుకోవడం వల్ల రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఈ టీ రోజు తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.

దీన్ని తరచు తాగడం వల్ల రక్తపోటు నుంచి రిలీఫ్ వస్తుంది.

ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.