16 November 2023

కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు పెట్టుకోవాలి.!

మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. కనుబొమ్మల పైభాగం అధిదేవత బ్రహ్మ.

పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుంచి వెలువడ్డాయి.

అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మస్థానమైన కనుబొమ్మల పైభాగం స్థానమయ్యింది.

అది కూడా ఏ రంగు పడితే ఆ రంగు కాకుండా చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు కాబట్టి ఎరుపు ధరించాలి.

అంతేకాక, ప్రాణశక్తికి బొట్టునే కారణమైన నరాలకు కేంద్రస్థానం. కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం.

కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల మానసిక ప్రవృత్తులు నశిస్తాయి.

నశింపజేసే ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్టేనని శాస్త్రాలు చెబుతున్నాయి.