08 February 2024

యాత్ర 2  హీరోకు ఏకంగా అన్ని కోట్లా

TV9 Telugu

వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వస్తోన్న సినిమా యాత్ర 2. 

గతంలో వచ్చిన యాత్ర చిత్రానికి ఈ మూవీ సీక్వెల్. 

ఇందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. 

ఇక యాత్ర 2 చిత్రంలో సీఎం వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నారు. 

 తాజాగా యాత్ర 2 నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

యాత్ర 2 సినిమాను మొత్తం 50 కోట్లు ఖర్చు చేసి నిర్మించారట.

ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జీవాకు 8 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు టాక్. అలాగే మమ్ముట్టికి 3 కోట్లు చెల్లించినట్లు సమాచారం.