08 August 2023

సింగిల్ మదర్స్ కోసం ఉపాసన కీలక నిర్ణయం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.

ప్రస్తుతం సీఎస్ఆర్ అపోలో వైస్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె..

సింగిల్ మదర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై వారాంతాల్లో సింగిల్ మదర్స్..

తమ పిల్లలను అపోలో చిల్డ్రన్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం పొందవచ్చని తెలిపారు.

ఈ నిర్ణయం ఆ తల్లులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేకంగా చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించేందుకు అపోలో ఆసుపత్రికి అనుబంధంగా..

అపోలో చిల్డ్రన్ బ్రాండ్ ను ఉపాసన లాంచ్ చేశారు.ఈ కార్యక్రమాన్ని జూబ్లీహీల్స్ లోని అపోలో ఆసుపత్రిలో నిర్వహించగా..

అపోలో చిల్డ్రన్స్ లోగోను ఆవిష్కరించారు ఉపాసన.