సంద్రపు అలలు మెరుపొతున్నాయి ఈమె పాద స్పర్శతో.. గార్జియస్ సార్య..
17 April 2025
Prudvi Battula
Credit: Instagram
మేం ఫేమస్ అనే తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రంతో కథానాయకిగా సినీరంగ ప్రవేశం చేసింది ముద్దుగుమ్మ సార్య లక్ష్మణ్.
తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో రెండు తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లను ఫిదా చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ.
5 సెప్టెంబర్ 2000న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది ఈ సుకుమారి.
గుంటూరులోని ఓ ప్రముఖ కాలేజీ నుంచి గ్రాడ్యువేషన్ డిగ్రీ పట్టా పొందింది టాలీవుడ్ వయ్యారి భామ సార్య లక్ష్మణ్.
24 ఏళ్ళ ఈ వయ్యారి భామ హనీ సార్యగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ లో కొంత గుర్తింపు తెచ్చుకుంది.
మోడలింగ్ తో కారియర్ ని మొదలుపెట్టింది ఈ తెలుగు ముద్దుగుమ్మ. రకరకాల మోడలింగ్ ఆఫర్లు ఈ సొగసరిని వరించాయి.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన తన తర్వాతి సినిమాల అప్డేట్స్, క్రేజీ ఫొటోస్ షేర్ చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు తెగ లైక్స్ కొడుతున్నారు. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పవన్ తొలి సినిమా పారితోషకం అంతేనా.?
టాలీవుడ్ కొత్త ముద్దుగుమ్మలు పుట్టినరోజులు ఎప్పుడో తెలుసా.?
ప్రియాంక మళ్లీ ఇండియాలో సెటిల్ అవుతుందా.?