నా హృదయంలో ఈ సినిమాకు ఎప్పటికీ ప్రత్యేకస్థానం.. రష్మిక మందన్న..

పుష్ప చిత్రంతో నేషనల్ వైడ్ క్రేజీ తెచ్చుకుంది నటి రష్మిక మందన్న.

ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ చిత్రంలో నటిస్తుంది.

విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’కి సంబంధించి  ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.

విజయ్‌, దర్శకుడు భరత్‌తో దిగిన ఓ ఫొటోని షేర్‌ చేస్తూ ఓ వ్యాఖ్యను జాడించింది.

‘‘నా హృదయంలో ఈ సినిమాకు ఎప్పటికీ ఒక ప్రత్యేకస్థానం ఉంటుంది.

‘డియర్‌ కామ్రేడ్‌’కు నాలుగేళ్లు. థ్యాంక్యూ విజయ్‌, భరత్‌’’ అంటూ రాసుకోనిచ్చింది ఆమె.

కపుల్‌ ముద్దు పెట్టుకుంటున్న ఎమోజీని జత చేస్తూ ఈ పోస్ట్ చేసింది రస్మిక.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ను నెటిజన్ల తెగ వైరల్ చేస్తున్నారు.