గుంటూరు కారంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమా ఇది. 

గుంటూరు కారం టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్. 

 ముందుగా పూజా హెగ్డేను కథానాయికగా అనుకున్నారు.

ఇచ్చిన డేట్స్ వాడుకోకపోవడంతో ఆమె తప్పించినట్లుగా టాక్. 

సెకండ్ హీరోయిన్ శ్రీలీలకు మెయిన్ ఛాన్స్ ఇచ్చిన మేకర్స్. 

ఈ సినిమా కోసం పూజాకు అడ్వాన్స్ 70 లక్షలు ఇచ్చారట. 

ఆ మొత్తం కింద స్పెషల్ సాంగ్ చేయాలని చెప్పారని తెలుస్తోంది. 

దీంతో గుంటూరు కారంలో పూజా స్పెషల్ సాంగ్ చేయనుంది.