స్పై హీరోయిన్‏కు బంపర్ ఆఫర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట ఐశ్వర్య మీనన్.

లవ్ ఫెయిల్యూర్ సినిమాతో టాలీవుడ్‏కు పరిచయమైన ఐశ్వర్యా మీనన్.

స్పై మూవీతో నేరుగా తెలుగులో చేసింది ఐశ్వర్య. 

ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటించింది. 

తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. 

ఓజీ చిత్రంలో కీలకపాత్ర కోసం ఐశ్వర్య ఎంపికైనట్లు టాక్. 

డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న చిత్రం ఓజీ. 

ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. 

మరో హీరోయిన్‏గా ఐశ్వర్యను తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.