జాబిల్లి పరికిణి కట్టి ఈ సొగసరి రూపంలో భువికి చేరింది.. డేజ్లింగ్ ఐశ్వర్య..
26 April 2025
Prudvi Battula
Credit: Instagram
8 మే 1995న తమిళనాడులోని ఈరోడ్ లో జన్మించింది అందాల తార ఐశ్వర్య మీనన్. ఈమె కుటుంబం కేరళలోని చేందమంగళని చెందినది.
తమిళనాడులోని ఈరోడ్లో వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.
SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పట్టా పొందింది ఈ బ్యూటీ.
బాలాజీ మోహన్ దర్శకత్వంలో కధలిల్ సోదప్పువదు యెప్పడి అనే తమిళ చిత్రంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ వయ్యారి.
తర్వాత తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం యాపిల్ పెన్నేలో తొలిసారిగా కోమలవల్లి అనే పేరుతో కథానాయకిగా నటించింది.
2013లో M.S రమేష్ దర్శకత్వంలో దావసల అనే చిత్రంలో కథానాయకిగా కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ.
ఐశ్వర్య మీనన్ మాన్సూన్ మ్యాంగోస్ అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ లో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.
2023లో స్పైలో నిఖిల్ సరసన హీరోయిన్ గా తొలిసారి తెలుగులో నటించింది.
2024లో
భజే వాయు వేగంతో టాలీవుడ్ లో హిట్ అందుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మ్యాడ్ స్క్వేర్ సహా.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..
శ్రీదేవి మరణానికి ఉప్పు కారణమని మీ తెలుసా.?
డ్యూయల్ రోల్స్ చేసి మెప్పించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే..