అప్పుడే ప్రేక్షకుల ముందుకు ‘హిడింబ’..

అశ్విన్‌బాబు హీరోగా చేసిన కొత్త చిత్రం ‘హిడింబ’.

అశ్విన్‌బాబుకి జోడిగా నందిత శ్వేత ఈ చిత్రంలో నటించింది.

ఈ చిత్రాన్ని అనిల్‌ కన్నెగంటి తెరకెక్కించారు.

గంగపట్నం శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

భారతీయ చిత్రాల్లో ఇప్పటివరకు చూడని కథతో ఈ చిత్రం రూపొందింది.

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్.

ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల, శుభలేఖ సుధాకర్‌,  శ్రీనివాసరెడ్డి తదితరులు నటించారు.

ప్రస్తుతం ఈ చిత్రం ప్రొమోషన్స్ పనుల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.