14 March 2024

టాలీవుడ్ లో హయ్యెస్ట్ పెయిడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా

Pic credit - Instagram

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన హిందీ చిత్రం యానిమల్ భారీ విజయం తర్వాత సందీప్ వంగా రెడ్డి ఓ ఫవర్ ఫుల్ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడు. 

గత ఏడాది ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే తెలుగు చిత్రాన్ని ప్రకటించాడు. వంగ, ప్రభాస్ కలయికను ప్రకటించగానే వారి అభిమానుభారీ అంచనాలు రేపాయి.

స్పిరిట్ ఒక హింసాత్మక కాప్ థ్రిల్లర్ అని సమాచారం. ఒక్కో సినిమాకు సందీప్ రెడ్డి ఒక్కో విధంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. 

ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా ఒకరు అని టాక్. రణబీర్ నటించిన యానిమల్ చిత్రానికి అతని సోదరుడు (నిర్మాత కూడా) 

ఈ మూవీ ద్వారా 200 కోట్ల రూపాయలు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది: బాహుబలి వెనుక ఉన్న దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు.

అయితే సందీప్ తదుపరి తెలుగు చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.1000 కోట్లు వసూలు చేయగలిగితే, అతను బాహుబలి దర్శకుడితో సమానమైన మొత్తాన్ని తీసుకోవచ్చు.

టీ-సిరీస్, సందీప్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'స్పిరిట్'. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడం లక్ష్యం.

అన్నీ సవ్యంగా సాగితే వంగా పారితోషికం రూ.125-150 కోట్ల రేంజ్ పెరగవచ్చు. ఇక సుకుమార్ కూడా భారీ పారితోషికం తీసుకునే అవకాశాలున్నాయి.