బేబీ సినిమాలో వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్‌ ఎంతంటే ??

ఆనంద్‌ దేవరకొండ- వైష్ణవి చైతన్యను ప్రధానంగా చూపిస్తూ  దర్శకుడు సాయి రాజేశ్‌ తెరకెక్కించిన సినిమా ‘బేబీ’.

విరాజ్‌ అశ్విన్‌  కీలక పాత్ర పోషించాడు.

సుమారు రూ. 10 కోట్ల బడ్జెట్‌తో బేబీ సినిమాను తెరకెక్కించారని టాక్‌.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇప్పటికే రూ. 50కోట్ల వరకు కలెక్ట్‌ చేసింది.

లీడ్‌ రోల్‌ చేసిన ఆనంద్‌ దేవరకొండకు సుమారు రూ.80 లక్షల వరకు పారితోషికం ఇచ్చారని ప్రచారం

యూత్‌ గుండెలపై బలంగా తన మార్క్‌ను వేసిన హీరోయిన వైష్ణవికి కేవలం రూ.30 లక్షలు రెమ్యునరేషన్‌గా ఇచ్చారని టాక్‌

విరాజ్‌ అశ్విన్‌కు రూ.20 లక్షలు ఇచ్చారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

దర్శకుడు సాయి రాజేష్ మాత్రం కోటికి పైగా తీసుకున్నాడని తెలుస్తోంది.