EVM ధర ఎంతో తెలుసా..?

TV9 Telugu

16 April 2024

1990వ దశకం చివరి నుండి దశలవారీగా భారతదేశ ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను (EVM) ప్రవేశపెట్టారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రవేశపెట్టడానికి ముందు, పేపర్ బ్యాలెట్లను ఉపయోగించారు. మాన్యువల్ లెక్కింపు జరిగింది.

ప్రింటెడ్ పేపర్ బ్యాలెట్‌లు ఖరీదైనవి, గణనీయమైన పోస్ట్-ఓటింగ్ వనరులు, వ్యక్తిగత బ్యాలెట్‌లను లెక్కించడానికి సమయం అవసరం.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ M2 EVM ధర రూ.8,670గా ఉంది. కాగా, M3 EVM ధర దాదాపు రూ. 17,000 వారు ఉంటుంది.

పెద్ద సంఖ్యలో ఈవీఎంలను తయారు చేసేందుకు కచ్చితంగా ఎక్కువ ఖర్చ అయినప్పటికీ పేపర్ల ప్రింటింగ్, రవాణా ఖర్చు ఆదా అవుతుంది.

ఓట్ల లెక్కింపు కూడా చాల సులభతరం అవుతుంది. చాలా కొద్ది మంది ఉద్యోగులతోనే సులభంగా ఓట్లను లెక్కిస్తారు.

చాలా కొద్ది మంది ఉద్యోగులతోనే ఓట్ల లెక్కింపు కూడా చాల సులభతరంగా అవుతుంది. దీని వల్ల ఎన్నికల కమిషన్‌కు చాలా ఖర్చులు ఆదా అయ్యాయి.

ఇది భారతదేశంలో మొదటిసారిగా 1982 సంవత్సరంలో కేరళలో ఉపయోగించడం జరిగింది. ఈవీఎం మెషిన్ బ్యాటరీతో నడుస్తుంది.