రూ.1400లకు సినిమాల్లో చేశాడు.. కట్‌చేస్తే.. 3 ఏళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ

TV9 Telugu

29 September 2024

బంగ్లాదేశ్‌తో జరిగే 3 టీ20 సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు. ఇందులో ఒక నటుడు కూడా చోటు దక్కించుకున్నాడు. 

టీమిండియా ప్రకటన

3 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన వరుణ్ చక్రవర్తి గురించి మాట్లాడుతున్నాం. అతను T20 WC 2021లో తన చివరి మ్యాచ్ ఆడాడు. 

3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

వరుణ్ చక్రవర్తి టీమిండియా లేదా IPL కోసం ఆడటానికి ముందు సినిమాల్లో కూడా పనిచేశాడు. 2024 సంవత్సరంలో క్రికెట్ ఉత్తమ 'జీవ'లో అతిధి పాత్రలో నటించాడు.

'జీవ' సినిమాలో

ఒక ఇంటర్వ్యూలో అసిస్టెంట్ డైరెక్టర్ కావాలనుకున్నట్లు చెప్పాడు. కాలేకపోయాడు. కానీ, అతనికి 2-3 సన్నివేశాలు ఉన్న చిత్రంలో అతిధి పాత్ర లభించింది. 

సినిమాలో 2-3 సీన్స్

వరుణ్ చెప్పిన దాని ప్రకారం సినిమాలో పని చేస్తున్నప్పుడు రోజుకు రూ.1400 వచ్చేవి. వాటితోనే కాలం వెల్లదీసేవాడు. 

రూ.1400లు వచ్చేవి

వరుణ్ చక్రవర్తి 2019లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయగా, 2021లో భారత్ తరపున తొలి మ్యాచ్ ఆడాడు. 

2019లో ఐపీఎల్, 2021లో భారత్ తరపున

ఐపీఎల్‌లో 71 మ్యాచ్‌లు ఆడి 83 వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్.. భారత్ తరపున ఆడిన 6 టీ20 మ్యాచ్‌ల్లో 2 వికెట్లు పడగొట్టాడు.

భారత్ తరపున 6 మ్యాచ్‌లు

ప్రస్తుతం బంగ్లాతో టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. బంగ్లాదేశ్‌తో టీమిండియా 3 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

3 టీ20లు మ్యాచ్‌లు