గొంగడి త్రిష ఎఫెక్ట్.. ఇంగ్లీష్ కామేంటేటర్ నోట.. భద్రాచలం మాట

గొంగడి త్రిష ఎఫెక్ట్.. ఇంగ్లీష్ వ్యాఖ్యత నోట.. భద్రాచలం మాట

image

TV9 Telugu

28 January 2024

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా భారత్‌కు చెందిన జి త్రిష రికార్డు సృష్టించింది.

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా భారత్‌కు చెందిన జి త్రిష రికార్డు సృష్టించింది.

జి త్రిష రికార్డ్

మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్-6 మ్యాచ్‌లో 59 బంతుల్లో 110 పరుగుల ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచింది. అంతేకాదు 3 వికెట్లు కూడా తీశాడు.

మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్-6 మ్యాచ్‌లో 59 బంతుల్లో 110 పరుగుల ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచింది. అంతేకాదు 3 వికెట్లు కూడా తీశాడు.

బౌలింగ్‌లోనూ రికార్డే

ఇంగ్లీష్ కామేంటేటర్ త్రిషను ఇండియన్ ప్లేయర్ అనకుండా.. భద్రాచలం అమ్మాయి అంటూ మాట్లాడి ఆశ్చర్యపరిచాడు.

భద్రాచలం పేరుతో పిలుపు

త్రిష రెండంకెల ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.

త్రిష రెండంకెల ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జి త్రిష ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.

గత ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది. ఆ టీమ్‌లో త్రిష కూడా ఉంది. కుమార్తె శిక్షణ కోసం తన జిమ్‌తోపాటు 4 ఎకరాల భూమిని విక్రయించాల్సి వచ్చిందని ఆమె తండ్రి చెప్పారు

శిక్షణ కోసం పొలం అమ్మిన తండ్రి

త్రిష 5 ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ పేరు గొంగడి త్రిష. త్రిష తెలంగాణలోని భద్రాచలం నివాసి.

తెలంగాణకు చెందిన త్రిష

జనవరి 28న స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల గొంగడి త్రిష సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. 

సెంచరీతో సరికొత్త చరిత్ర

ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో త్రిష సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచింది. 

తొలి సెంచరీ

త్రిష 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 110 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది. 

59 బంతుల్లో అజేయంగా 110 పరుగులు

స్కాట్లాండ్‌పై సెంచరీ చేసిన తర్వాత, త్రిష ICC అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది. 

టోర్నమెంట్ టాప్ స్కోరర్