Venkata chari
08 June 2024
టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్, పాక్ మధ్య ఆదివారం, జూన్ 9 న న్యూయార్క్లోని నసావు కౌంటీలో జరగనుంది.
ఇప్పటికే పాక్ను 6 సార్లు ఓడించిన టీమ్ ఇండియా ఇప్పుడు 7వ సారి ఈ విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది.
T20 ప్రపంచ కప్ 2024 లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆదివారం, జూన్ 9న న్యూయార్క్లోని నసావు కౌంటీలో జరగనుంది. దీనిని ప్రపంచం మొత్తం చూస్తుంది.
ఇప్పటికే పాక్ను 6 సార్లు ఓడించిన టీమ్ ఇండియా ఇప్పుడు 7వ సారి ఈ విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది.
T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై ఎల్లప్పుడూ తన సత్తాను చూపించే విరాట్ కోహ్లీపై మరోసారి దృష్టి నెలకొంది.
ఈసారి కూడా కోహ్లీ అలాంటిదే చేయాలని కోరుకుంటున్నాడు. T20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై ప్రత్యేక 'సిక్స్' కొట్టాలనుకుంటున్నాడు.
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి వరుసగా 5 సార్లు టీమ్ ఇండియాకు టాప్ స్కోరర్గా నిలిచాడు.
2007లో రాబిన్ ఉతప్ప 50, గౌతమ్ గంభీర్ ఫైనల్లో 75 పరుగులు సాధించగా, ఆ తర్వాత జరిగిన 5 ప్రపంచకప్లలో కోహ్లీ 78, 36, 55, 57, 82 పరుగులు చేశాడు.
ఇప్పుడు కోహ్లి న్యూయార్క్లో సిక్సర్ కొట్టి తన రికార్డును గొప్పగా చేస్తాడా లేక ఈసారి టీమ్ ఇండియాకు వేరే హీరో వస్తాడా అనేది చూడాలి.