TV9 Telugu
14 February 2025
RCB తన కొత్త కెప్టెన్ను ప్రకటించింది. IPL 2025 జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహించారు.
కాగా, ఈ యంగ్ ప్లేయర్ తక్కువ మ్యాచ్లే ఆడి, ఐపీఎల్ సారథిగా ఎన్నికయ్యాడు. అలాగే, అందరికంటే తక్కువ జీతం అందుకుంటున్నాడు.
రజత్ పాటిదార్ RCB తరపున 27 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ అతనికి ఇంత పెద్ద జట్టుకు కెప్టెన్సీ లభించింది.
IPL 2025 లో రజత్ పాటిదార్ అతి తక్కువ పారితోషికం తీసుకునే కెప్టెన్ అని మీకు తెలియజేద్దాం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ IPL 2025కి రూ. 11 కోట్ల జీతం పొందనున్నారు.
సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు రూ.18 కోట్లు దక్కనున్నాయి. గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ జీతం రూ.16.5 కోట్లు.
ఐపీఎల్ 2025లో రిషబ్ పంత్ అత్యధికంగా రూ. 27 కోట్లు అందుకోబోతున్నాడు. అతను లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీని పొందాడు.
హార్దిక్ పాండ్యా జీతం రూ. 16.35 కోట్లు, అతను ముంబై కెప్టెన్. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జీతం రూ.26.75 కోట్లు.