సామాన్యులకు మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..  గ్యాస్‌ సిలిండర్‌పై మరింత సబ్సిడీ

5 అక్టోబర్‌ 2023

పీఎం మోడీ ఉజ్వల పథకం కింద కోట్లాది మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కానుకగా అందించింది.

మోడీ ప్రభుత్వం దసరా కానుక

ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీని రూ.200కి బదులుగా రూ.300కి పెంచుతూ మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

 సిలింబర్‌పై సబ్సిడీ

మోడీ ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ ప్రకటించిన తర్వాత ఉజ్వల పథకం కింద వచ్చే ప్రజలకు ఇప్పుడు రూ.600 విలువైన గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.

 సిలిండర్‌ విలువ

కేంద్ర ప్రభుత్వం దాదాపు 37 రోజుల వ్యవధిలో రెండోసారి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించడం మంచి పరిణామమనే చెప్పాలి

రెండో సారి సబ్సిడీ ప్రకటన

దీని ప్రయోజనం 10 కోట్ల మంది లబ్ధిదారులకు అందనుంది. గత ఆగస్టు 29న ప్రభుత్వం రూ.200 తగ్గించింది. 

10 కోట్ల మంది లబ్దిదారులకు

ఈ సిలిండర్‌ ధరను మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నారు.

 కేబినెట్‌ సమావేశంలో

ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.200 నుండి రూ.300కి పెంచినట్లు కేంద్రమంత్రి  అనురాగ్‌ఠాకూర్‌ తెలిపారు.

సబ్సిడీ మొత్తం

ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచింది. ఆ తర్వాత రూ.700కి లభించే గ్యాస్ సిలిండర్ రూ.600కు వచ్చేస్తోంది.

 సబ్సిడీ తర్వాత..