అమ్మ చనిపోయినప్పుడు పెద్ద యుద్ధం చేశాను.. జాన్వీ కపూర్.. 

దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురిగా అడుగుపెట్టింది జాన్వీ కపూర్.

తొలి చిత్రం ధడక్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతుంది జాన్వీ కపూర్.

 తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేకపోయానని తెలిపింది జాన్వీ

ఆ బాధ నుంచి కోలుకునేందుకు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందన్నారు. 

తన తల్లి లేని లోటు ఎవరు తీర్చలేనిదని అన్నారు జాన్వీ కపూర్. 

అప్పటి పరిస్థితులను ఎదుర్కొవడం చాలా కష్టమని తెలిపింది. 

 శ్రీదేవి తనను లడ్డూ అని పిలిచేదని చెప్పుకొచ్చింది జాన్వీ.