తిరుమలను రాజకీయం చేస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందన్న విమర్శల్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్పుపట్టారు. తమ అధికారిక వెబ్ సైట్ లో ఎక్కడా అలాంటిది లేదు అన్నారు. గూగుల్ సెర్చ్ లో రావడంపై విచారణ జరిపిస్తున్నామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడమన్నారు. రాజకీయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవద్దన్నారు వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబు అనుకూలురు అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

తిరుమలను రాజకీయం చేస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి
YV Subba Reddy
Follow us

| Edited By:

Updated on: Dec 02, 2019 | 1:45 AM

తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందన్న విమర్శల్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్పుపట్టారు. తమ అధికారిక వెబ్ సైట్ లో ఎక్కడా అలాంటిది లేదు అన్నారు. గూగుల్ సెర్చ్ లో రావడంపై విచారణ జరిపిస్తున్నామన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడమన్నారు. రాజకీయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవద్దన్నారు వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబు అనుకూలురు అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.