Breaking: రోడ్డు ప్రమాదం.. వైసీపీ నేత తనయుడి పరిస్థితి విషమం..!

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రదీప్‌నగర్‌లో బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వైసీపీ జిల్లా సమన్వయకర్త చిన్న శ్రీను కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Read This Story Also: కరోనా లాక్‌డౌన్: నా భార్య నన్ను భరించలేకపోతుందంటోన్న హీరో..!

Breaking: రోడ్డు ప్రమాదం.. వైసీపీ నేత తనయుడి పరిస్థితి విషమం..!
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 6:02 PM

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రదీప్‌నగర్‌లో బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వైసీపీ జిల్లా సమన్వయకర్త చిన్న శ్రీను కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read This Story Also: కరోనా లాక్‌డౌన్: నా భార్య నన్ను భరించలేకపోతుందంటోన్న హీరో..!