ఎంపీ స్థానాల్లోనూ దూసుకుపోతున్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితా వైసీపీకి అనుకూలుంగా ఉన్నాయి అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి 23 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. టీడీపీ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ అభ్యర్థి ఎం.భరత్‌ ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల […]

ఎంపీ స్థానాల్లోనూ దూసుకుపోతున్న వైసీపీ
Follow us

| Edited By:

Updated on: May 23, 2019 | 11:24 AM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫలితా వైసీపీకి అనుకూలుంగా ఉన్నాయి అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి 23 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. టీడీపీ కేవలం 2 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ అభ్యర్థి ఎం.భరత్‌ ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 145కి పైగా అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, 29 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.జనసేన పార్టీ ఎక్కడా ఖాతా తెరవలేదు.