గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల పరస్పర దాడులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు కర్రలు, గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురకి గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.

గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల పరస్పర దాడులు
Follow us

|

Updated on: May 25, 2019 | 12:46 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు కర్రలు, గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురకి గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.