తెలుగు ప్రజలకు జగన్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైసీపీ అధినేత జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.  అందరికి మంచి జరిగేలా శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు.  అటు భద్రాద్రిలోనూ, ఇటు ఒంటిమిట్టలోనూ,  రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలు.. పట్టణాల్లోనూ ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆక్షాంక్షించారు. రైతుల జీవితాలు ఈ పండుగ నుంచి మరింత కాంతివంతంగా వెలుగొందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

తెలుగు ప్రజలకు జగన్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు
Follow us

|

Updated on: Apr 13, 2019 | 8:35 PM

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైసీపీ అధినేత జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.  అందరికి మంచి జరిగేలా శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు.  అటు భద్రాద్రిలోనూ, ఇటు ఒంటిమిట్టలోనూ,  రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలు.. పట్టణాల్లోనూ ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆక్షాంక్షించారు. రైతుల జీవితాలు ఈ పండుగ నుంచి మరింత కాంతివంతంగా వెలుగొందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.