వైఎస్ఆర్సీఎల్పీ నేతగా జగన్ ఏకగ్రీవ ఎన్నిక
వైఎస్ఆర్సీపీ ఎల్పీ సమావేశం ముగిసింది. వైఎస్ఆర్సీఎల్పీ నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభపక్ష నేతగా జగన్ పేరును బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా.. వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఆమోదాన్ని ముక్తకంఠంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం గం.4.30గంటలకు జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఆయనతో చర్చించనున్నారు. ఆ తరువాత ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ను కూడా కలిసే అవకాశం ఉంది.
వైఎస్ఆర్సీపీ ఎల్పీ సమావేశం ముగిసింది. వైఎస్ఆర్సీఎల్పీ నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభపక్ష నేతగా జగన్ పేరును బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా.. వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఆమోదాన్ని ముక్తకంఠంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం గం.4.30గంటలకు జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఆయనతో చర్చించనున్నారు. ఆ తరువాత ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ను కూడా కలిసే అవకాశం ఉంది.