ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం..ఏసీబీ డీజీ స్థాన చలనం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏసీబీ డీజీగా పనిచేస్తోన్న కుమార్ విశ్వజిత్‌ ఉన్నఫలంగా ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆయన్ను వెంటనే డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక విశ్వజిత్ ప్లేసులో..ఇప్పటివరకు రవాణాశాఖ కమిషనర్ పనిసచేస్తోన్నసీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ నియమిస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఆయన ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇటీవలే ఏసీబీపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పని విషయంలో […]

ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం..ఏసీబీ డీజీ స్థాన చలనం
Follow us

|

Updated on: Jan 04, 2020 | 8:48 PM

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏసీబీ డీజీగా పనిచేస్తోన్న కుమార్ విశ్వజిత్‌ ఉన్నఫలంగా ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆయన్ను వెంటనే డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక విశ్వజిత్ ప్లేసులో..ఇప్పటివరకు రవాణాశాఖ కమిషనర్ పనిసచేస్తోన్నసీతారామాంజనేయులును ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ నియమిస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఆయన ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇటీవలే ఏసీబీపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పని విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమీక్ష జరిగి రెండు రోజులు కూడా ముగియకుండానే ఏసీబీ డీజీపై వేటు వేయడం..అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..