ట్రిపుల్ తలాఖ్ బాధితులకు పింఛన్..ప్రభుత్వం సంచలన నిర్ణయం

ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  ఏడాదికి రూ.6000 పింఛన్‌గా ఇచ్చి..వారికి పునారావాసం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. వీరితో  పాటు భర్తల నుంచి విడాకులు పొందిన ఇతర మతాల మహిళలకు సైతం పింఛన్‌ను అందించనుంది. ఇక తలాఖ్ బాధిత మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సైతం యూపీ సర్కార్ ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక ప్రభుత్వం నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం […]

ట్రిపుల్ తలాఖ్ బాధితులకు పింఛన్..ప్రభుత్వం సంచలన నిర్ణయం
Follow us

|

Updated on: Dec 29, 2019 | 12:45 PM

ట్రిపుల్ తలాఖ్ బాధిత మహిళలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  ఏడాదికి రూ.6000 పింఛన్‌గా ఇచ్చి..వారికి పునారావాసం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. వీరితో  పాటు భర్తల నుంచి విడాకులు పొందిన ఇతర మతాల మహిళలకు సైతం పింఛన్‌ను అందించనుంది. ఇక తలాఖ్ బాధిత మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సైతం యూపీ సర్కార్ ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

ఇక ప్రభుత్వం నిర్ణయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం యోగీ ప్రయత్నిస్తున్నారని కొందరు ఆరోపిస్తూ ఉండగా,  ప్రభత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మరికొందరు చెప్తున్నారు. అయితే ఏడాదికి రూ 6000 అంటే నెలకు కేవలం రూ 500 మాత్రమే అందుతుందని..ఆ మొత్తం వారి అవసరాలకు సరిపోదంటూ ముస్లిం బోర్డులకు చెందిన పెద్దలు మరికొన్ని సూచనలు చేస్తున్నారు. బాధిత మహిళల పిల్లలకు చదువు చెప్పించడం, నివాస గృహాలను ఏర్పాటు చెయ్యడం ద్వారా ప్రభుత్వం వారి స్వాంతనకు కృషి చేసినట్లు అవుతుందని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..