గవర్నర్ తో భేటీ అయిన జగన్.. డేటా చోరీపై ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. డేటా కుంభకోణం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మూడు పేజీల లేఖను గవర్నర్ కు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ తో పాటు పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు కూడా జగన్ వెంట వెళ్లారు.  

గవర్నర్ తో భేటీ అయిన జగన్.. డేటా చోరీపై ఫిర్యాదు
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2019 | 6:59 PM

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. డేటా కుంభకోణం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మూడు పేజీల లేఖను గవర్నర్ కు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ తో పాటు పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు కూడా జగన్ వెంట వెళ్లారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన